న్యాయసమీక్షకు నిలవదని తెలిసీ మోసం చేసింది

– రిజర్వేషన్ల పాపం కాంగ్రెస్, ముఖ్యమంత్రిదే – బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: బీసీ రిజర్వేషన్ల అంశం న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్…
