యాదగిరిగుట్టలో బీసీ బంద్ విజయవంతం

– ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు చేపట్టిన బంద్ యాదగిరిగుట్టలో విజయవంతంగా జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అఖిలపక్షాల నాయకులు పాల్గొన్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలను మూసివేయగా…
