18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలి

– బీసీ న్యాయవాదుల జేఏసీ పిలుపు నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా ఈనెల 18న బీసీ కుల సంఘాల జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ న్యాయవాదుల జేఏసీ బాధ్యులు జెనిగల రాములు, గిరి లింగయ్య గౌడ్లు విజ్ఞప్తి చేశారు.…
