హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్

– 14న విచారించనున్న వెకేషన్ బెంచ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే1 2: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్లో పిటిషన్ వేశారు.…
