బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం

-42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం -కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కిన అధికార పార్టీ -బీజేపీ ఎంపి ఈటల రాజేందర్ విమర్శ బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్ విమర్శించారు. వోట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్లో మీడియాతో ఆయన మాట్లాడారు.…


