ఐఐఐటీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

– ఆరో అంతస్తు నుంచి దూకి.. – అనారోగ్యం, కుటుంబ సమస్యలే కారణమా? శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 4 : గచ్చిబౌలిలోని ఐఐఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్(20)గా పోలీసులు…
