మాతృత్వంపై అవగాహన

– మహిళా కమిషన్ఆధ్వర్యంలో కార్యక్రమం హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: నవరాత్రి,బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ళ శారద అధ్యక్షతన బుద్ధభవన్లో ’మాతృత్వం మరియు ఆరోగ్యం’ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ కార్యదర్శి మాట్లాడుతూ మాతృత్వం, మహిళల ఆరోగ్యం, అలాగే మహిళా కమిషన్ అందిస్తున్న సేవల గురించి వివరించారు. మహిళా…
