తంత్రీ వాయిద్యకారుడు రామయ్యకు పురస్కారం

– అభినందనలు తెలిపిన గ్రామస్థులు పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్ 18: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన కడ్డీ తంత్రి వాయిద్య కళాకారుడు దురిచేటి రామయ్య కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పులి వెంకటేశంతోపాటు పలువురు రామయ్య ఇంటికి గురువారం వెళ్లి…
