ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ పాలన

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేదాకా పోరాటం ఆగదు న్యూఢిల్లీ/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: ప్రజాస్వామ్య పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానం చెబుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…
