తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి

గన్మన్ కాల్పుల్లో జాగృతి కార్యకర్తకు గాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 134: మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆ కార్యాలయంపై ఆదివారం దాడి చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోనే తీన్మార్…
