ఇది ముమ్మాటికీ హిందువులపై దాడే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: రాంపల్లి రామాలయం ముందు హనుమాన్ విగ్రహం ధ్వంసంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇది కేవలం విగ్రహంపై దాడి కాదని, హిందువులపై దాడి అని పేర్కొన్నారు. గతంలో ముత్యాలమ్మ,…
