జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి సాయం

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి ఆర్థిక సహాయం మంజూరైనట్లు మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన నాంపల్లిలోని అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 5వ సమావేశం గురువారం జరిగింది. ఆర్థిక సహాయం…
