Tag Assembly elections

కేసీఆర్ కుటుంబం అవినీతి దిల్లీ వరకు పాకింది

  –యువత పోరాటం ద్వారానే రాష్ట్రం -రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపణ మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: కేసీఆర్ కుటుంబం అవినీతి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దిల్లీ వరకు పాకిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ కేంద్రంలో బీజేపీ…

కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోంది..

ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి..  -ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు…

బిసి కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ లోకి ? 

 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గూడెంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బిఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గంలో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఇంచార్జ్ లను రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి బంగపడిన ఓ నేత బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు గూడెంలో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తులో…

మూడు విడతలుగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర

రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత…

కాంగ్రెస్‌ గ్యారెంటీలను కాపీ కొట్టిన కేసీఆర్‌

బీఆరెస్‌ తన ఉనికిని కోల్పోయింది కేసీఆర్‌ ఆలోచన శక్తి కోల్పోయారు కేసీఆర్‌ కు సూటిగా సవాల్‌ విసురుతున్నా.. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా వోట్లు అడగాలి. 17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ కాంగ్రెస్‌ పార్టీ…

దళిత పేదరికానికి దేశం సిగ్గుపడాలి..

ఎన్నికలొస్తే ఆగం కావొద్దు ..ఆలోచించాలి ..చర్చ పెట్టాలి అభివృద్ధి మీ కళ్ళ ముందరన్నది ..అభ్యర్థి సతీష్‌ మీ బిడ్డ ..ఆశీర్వదించబడి హుస్నాబాద్‌ శాసనసభ నియోజకవర్గం పార్టీ ప్రచార సభలో ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండువ రవీందర్‌రావు,ప్రత్యేక ప్రతినిధి, వరంగల్‌ స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు అయినా ఇంకా దళితులు పేదరికంలో ఉన్నారంటే దానికి…

బి ఫార్మ్ అందుకున్న 51 మంది బీఆర్ ఎస్ అభ్యర్థులు

ఆదివారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా బీఆర్‌ఎస్‌ భవన్‌లో బీఫారాలు అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1. కోనేరు కోనప్ప 2. దుర్గం చిన్నయ్య 3. దివాకర్‌ రావు 4. కోవా లక్ష్మీ 5. భూక్య జాన్సన్‌ నాయక్‌ 6. జోగు రామన్న 7. అనిల్‌ జాదవ్‌ 8.…

కేసీ ఆర్‌ బీమా…ప్రతి ఇంటికీ ధీమా

తెల్ల రేషన్‌ కార్డు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఆసరా పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు…దశల వారీగా రూ. 5 వేలకు దివ్యాంగుల పెన్షన్లు వెంటనే రూ 5 వేలకు పెంపు…దశల వారీగా రూ. 6 వేలకు రైతు బంధు సాయం రూ.12 వేలకు పెంపు…దశల వారీగా…

కాంగ్రెస్ పార్టీ 55 అభ్యర్థుల జాబితా విడుదల 

మొదటి జాబితాలో రేవంత్, భట్టి ,  కోమటిరెడ్డి ,ఉత్తమ్, శ్రీధర్ బాబు , సీతక్క , పద్మావతి ,వేముల వీరేశం  ప్రకటించని పాలేరు ,ఖమ్మం .. రెండు ,మూడు రోజుల్లో మరో జాబితా  రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితా ఆదివారం  విడుదల చేసింది. 55 మందితో కూడిన  తొలి…