కేరళ తరహాలో కళాకారులను ప్రోత్సహించాలి

– ఘనంగా ‘అర్థనారీశ్వరం’ జాతీయ నృత్యోత్సవం – కళాకారులను సత్కరించిన భట్టి, జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : రాష్ట్రంలో ప్రాచీన కళలు, సంస్కృతిని కాపాడుకుంటూనే కళాకారులకు ఉపాధి కల్పించేలా దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సోమవారం…
