త్వరలో రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ కార్యక్రమం

– రోడ్డు భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి – డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ అనే నూతన అవగాహన కార్యక్రమాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి ప్రకటించారు. పోలీస్ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రతా నిపుణులు తదితరులతో తన కార్యాలయంలో…
