కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

– నిజాయతీ ఉంటే ముందుకు రండి – బీఆర్ఎస్ నాయకత్వానికి మంత్రి పొంగులేటి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే వెంటనే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…
