తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులే

– భగీరథ్ విషయంలో వెనకడుగు లేదు : మంత్రి సీతక్క మహబూబాబాద్, మే13 : భగీరథ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా తాత్సారం చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా కేసు నమోదు చేయడంలో ఒక్క…
