స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు
– మల్కాజిగిరి ప్రాంతంలో 113 సెంటర్లపై పోలీస్ దాడులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు స్పా…
