Tag #answer regarding #Ayodhya funds irregularities #MP Chamala demand

అయోధ్య నిధుల గోల్‌మాల్‌పై జవాబివ్వండి

– రూ.200కోట్ల అవినీతిపై ప్రజలకు సమాధానం చెప్పాలి – భువనగిరి ఎంపీ చామల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 26: అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ‌పేరుతో రూ.200 కోట్లు అవినీతి చేశారని ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపణలు చేశారు. రాముడి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో బీజేపీ…