హైడ్రోజన్ రైలుతో నూతన శకం ఆరంభం

– భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి – తొలి రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ – అనేక ప్రత్యేకతలతో పర్యావరణహితంగా తయారీ న్యూదిల్లీ, జులై 17 : భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైందనే చెప్పాలి. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను…
