Tag #another 47 moists #surrender #before Telangana police

మరో 47మంది మావోయిస్టుల లొంగుబాటు

– గణపతి తదితరులు ఇంకా అజ్ఞాతంలోనే – డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకోవడంతో మిగిలిన వారు కూడా లొంగుబాట పట్టారు. మొత్తం 47మంది అజ్ఞాత మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్…