మరో నలుగురు నేపాలీ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్

– మల్కాజిగిరి చోరీ కేసులో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు అరెస్టు…
