Tag announcement

హైడ్రాను బూచిగా చూపించొద్దు..

భవిష్యత్ తరాల కోసమే మా తపన సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేయొద్దు.. ఇండ్ల కూల్చివేతలపై కమిషనర్‌ రంగనాథ్ ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్  స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొన్ని కట్టడాలు కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తోందని…

మహిళా బిల్లు.. ఓట్లు దండుకోనే కుట్ర

ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళ కేటాయిస్తే.. మద్దతిచ్చి గెలిపించుకుంటాం మహిళా  ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచల ప్రకటన ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర(సెప్టెంబర్ 29) : కేంద్ర ప్రభుత్వం  మహిళా బిల్లు పేరిట  ఓట్లు దండుకోవడానికి కుట్ర కు తర లేపుతుందని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. మహిళా బిల్లుపై…

You cannot copy content of this page