సామాజిక న్యాయం కోసం తపించిన అంబేడ్కర్

– బీజేపీ చీఫ్ రామచందర్రావు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, బడుగు, బలహీనవర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించిన…
