నిధుల మళ్లింపు ఆరోపణలు అవాస్తవం

– కేంద్ర మంత్రి బండి ఆరోపణలకు పంచాయతీరాజ్ శాఖ ఖండన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాల చెల్లింపులకు మళ్లించిందంటూ ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి శాఖ స్పష్టం చేసింది. కేంద్ర…
