హరీష్రావుపై ఆరోపణలు దారుణం

– రాజ్యాంగ విలువలను కించపరచడమే -రేవంత్ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్ – ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 :కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ హరీష్ రావు మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.. ఇది రాజ్యాంగం ప్రసాదించిన విలువలను కించపరచడమేనని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో…
