16న హైదరాబాద్లో సిడబ్ల్యుసి సమావేశాలు..
పాల్గొననున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు నిర్వహణకు అవకాశం కల్పించినందుకు హైకమాండ్కు పిసిసి చీఫ్ రేవంత్ కృతజ్ఞతలు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, సెప్టెంబర్ 4 : నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 16న…