‘ఆధార్’ ఐడెంటిటీకి మాత్రమే

– పౌరసత్వం, నివాస ధృవీకరణ కోసం వాడొద్దు – పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ న్యూదిల్లీ ,జూన్ 18: ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డులను పౌరసత్వం, నివాసం ధ్రువీకరణకు ప్రూఫ్గా వాడుతున్నారని, దీన్ని ఐడెంటిటీ వెరిఫికేషన్కు మాత్రమే పరిమితం చేయాలని న్యాయవాది అశ్వినీ కుమార్…
