లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు డీఎస్పీలు మృతి

చౌటుప్పల్, ప్రజాతంత్ర, జులై 26: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీలు చక్రధర్రావు(57), శాంతారావు(54), అడిషనల్ ఎస్పీ కోకా రాంప్రసాద్ తదితరులు విధి నిర్వహణలో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న…
