Tag #AAP

పంజాబ్ లో మళ్లీ “ఆప్” కే అధికారం

 అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కే స్వల్ప ఆధిక్యం ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే పంజాబ్ రాష్ట్రంలో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం… ప్రస్తుతం…