విద్యా రంగంలో సంస్కరణల హోరు

– మూడేళ్లలో రూ.7,554 కోట్లు పెరిగిన బడ్జెట్ – 10,006 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం – సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు.…
