బీజేపీ దురహంకారానికి నిదర్శనం
– ఖర్గేకు కాదు.. అణగారిన వర్గాలకు అవమానం – బీజేపీ తీరుకు నిరసనగా ములుగు ర్యాలీలో మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ఉత్తరాఖండ్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణాన్ని బీజేపీ శుద్ధి చేసిన తీరుకు నిరసనగా ములుగులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…
