వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం
– రెండు గంటలపాటు బురద నీటిలోనే న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : నేపాల్ను అతలాకుతలం చేస్తున్న వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మెడ వరకు బురదలో కూరుకుపోయి, జేసీబీ స్కూప్లో కూర్చుని ఉన్న గుణ మాయ బోహరా చిత్రం ఈ విపత్తులో ఆశకు, మొక్కవోని సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. నువాకోట్లోని…
