బొలెరో, రెడీమిక్స్ ఢీ: 8 మంది మృతి

– మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – మృతులు కర్నాటక వాసులుగా గుర్తింపు – 13 మందికి గాయాలు కర్నూలు, ఏప్రిల్ 16 : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం, రెడీమిక్స్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో…
