Tag #7 passengers dies #lorry hit passengers van #Jarkhand

ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్రయాణికుల వ్యానును ఢీకొన్న లారీ – ఏడుగురు అక్కడికక్కడే మృతి రామ్‌గఢ్‌, ‌జూన్‌ 26: ‌ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల వ్యానును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు. ఈ…