ఇజ్రాయిల్ దాడుల్లో 500 మంది మృతి

ఇరాన్ మీడియా ప్రకటన టెహ్రాన్, జూన్ 23 : ఇజ్రాయిల్ చేపడుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 500 మంది మరణించినట్లు సోమవారం ఇరాన్ మీడియా ప్రకటించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మృతుల సంఖ్యపై సోమవారం ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. ఇజ్రాయిల్ నిర్వహించిన దాడుల్లో…
