అంత్య పుష్కరాలకు 40 లక్షల మంది రావచ్చు

– ఏర్పాట్లపై మంత్రులు సురేఖ, శ్రీధర్బాబు, సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: కాళేశ్వరంలో ఈనెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షలమంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినందున అందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమల శాఖల…
