బస్సు ప్రమాదం.. పోస్ట్మార్టమ్ పూర్తి

– బంధువులకు మృతదేహాల అప్పగింత రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబరు 3 : చేవెళ్ల మండలంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులకు శవపరీక్ష పూర్తి చేసి బందువులకు అప్పగించారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతోపాటు 19 మంది మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8…
