శివకుమార్ హత్య కేసులో 23 మంది అరెస్టు

-ఎంకే గ్యాంగ్ కార్యకలాపాలపై ఉక్కు పాదం – నలుగురు గ్యాంగ్ సభ్యులు పరార్. – డి.ఎస్.పి రవీంద్రారెడ్డి వెల్లడి మణుగూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈనెల 27న నేతాజీ గ్రౌండ్స్ లో జరిగిన సింహాద్రి శివకుమార్ హత్య కేసులో 27 మంది ఎంకే గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు.…
