పదేళ్లలో 152 పేపర్ లీక్ కేసులు

– ఒక్క దాంట్లోనూ దోషులను తేల్చలేదు – ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే – ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే – మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ డిమాండ్ న్యూదిల్లీ, జూలై 22: గత పదేళ్లలో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని కాంగ్రెస్ నేత, లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.…
