రాష్ట్రంలో 108 సేవలను బలోపేతం చేస్తున్నాం

మంత్రి దామోదర రాజనర్సింహ భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్రంలో 108 సేవలను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్’ సంఘటన పై మంత్రి దామోదర స్పందించారు. జరిగిన ఘటన పై 108 – సీవోవో…