Tag 000 schools #is not right #Telangana save education comittee

23వేల పాఠ‌శాల మూసివేత త‌గ‌దు

– తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: పాఠ‌శాల‌ల‌ను 27వేల‌నుంచి 4వేల‌కు త‌గ్గిస్తామ‌ని ఇటీవల హిందూ దిన‌ప‌త్రిక నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాన్ని తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ నిర‌సించింది. దీనివ‌ల్ల అట్ట‌డుగు వ‌ర్గాల‌కు విద్య‌నందించే 23వేల పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌తాయి.. బ‌డిమానేసే పిల్ల‌ల సంఖ్య పెరుగుతుంద‌ని క‌మిటీ ఒక…