Tag 000 crores #to employees #with order by Bhatti

ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల బకాయిల విడుదల

– రూ.700 కోట్ల నుండి రూ.1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు – అక్టోబర్ 2025 వరకు రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి…