శంషాబాద్లో రూ.వెయ్యి కోట్ల భూ స్కాం

– 170 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టా ఎలా అయ్యిందో.. – ఆర్డీవో, తహసీల్దార్ వేర్వేరు రిపోర్టులు ఇవ్వడం ఏమిటి? – దీని వెనుక ప్రభుత్వ పెద్దలెవ బయటకు రావాలి – బీఆర్ఎస్ నేత హరీష్రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ధాన్యం కొనుగోలు చేతగాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాదు..కానీ…
