Tag తెలుగు వార్తలు

‘‌కొప్పుల’ గెలుపులో గొప్పేం లేదా..

ఆ మంత్రి గెలుపు అంత ట్రాషేనా? ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగల హల్చల్‌..? ‌కీలక పత్రాలు, వీడియో ఫుటేజ్‌ ‌మాయం..? ఆ కీలక అధికారి కనుసన్నల్లోనే  అంతా జరిగిందా..? 14వ రౌండ్‌ ‌ఫలితాల తారుమారులో గోల్మాల్‌ ‌నిజమేనా..? జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగలు పడ్డారా..? 14వ…

మన రాతను మనమే మార్చుకుందాంమన రాతను మనమే మార్చుకుందాం

మీ వోటుతో మీరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి బిఆర్‌ఎస్‌కు గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగునీరు…ప్రతి ఎకరాకు తాగునీరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతు సర్కార్‌ను తెచ్చుకుందాం రండి ఔరంగాబాద్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు శంభాజీనగర్‌, ఏ‌ప్రిల్‌ 24 : ‌మార్పు కోసం కలసి పనిచేద్దామని..యువత నడుం బిగించి మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందదామని…

సిగరెట్‌ ‌పొగలో 7000లకు పైగా రసాయనాలు

ఐరాస శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 7.9 బిలియన్ల ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల ప్రజలు పొగాకు దురలవాటుకు బానిసలైనారని తేలింది. పొగాకు దురవాటు కలిగిన జనాభాలో 80 శాతం పొగరాయుళ్లు అల్ప, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే ఉండడం గమనించారు. అనాదిగా పొగాకు దురలవాటు ఒక అంటువ్యాధి (ఎపిడెమిక్‌)‌గా తరతరాలకు వారసత్వ…

జనాభా నియంత్రణకు అధిక వయసు పెళ్లిళ్లే సమర్థనీయం

ప్రపంచంలో అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. అన్నింటా నేనే నెంబర్‌ ‌వన్‌ ‌గా విర్రవీగిన చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ‌ఫండ్‌ ‌తాజా డేటా స్పష్టం చేసింది.అభివృద్ధిలో వెనుకబడిన జనాభా విషయంలో మాత్రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. చైనా జనాభా కొన్ని సంవత్సరాలుగా 140…

మయ సభ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి శ్వేతకి ద్వాదశ వర్ష యజ్ఞం గావించాడు. ఆహుతి చేసిన ఆజ్యం తనకు జీర్ణంకాక, అగ్ని బాధపడుతూవున్నాడు. ఆ బాధ నుండి విముక్తి పొందేందుకు ఖాండవ వనాన్ని స్వాహా చేసే సంకల్పంతో వనాన్ని  ముట్టడించాడు. వనం కాలిపోతున్నది. కాలి బూడిదైపోతున్నది. జంతువులు రోదనచేస్తున్నాయి. దేవేంద్రునికి ఈ విషయం తెలియగానే.కుంభవృష్టి కురిపించాడు.…

ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రావద్దు

ఇ-క్రాపింగ్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా రైతుల పేర్లు నమోదు అమరావతి, ఏప్రిల్‌ 24 : ‌ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, రైతులకు త్వరగా చెల్లింపులు కూడా జరగాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరి గా ఉండాలన్నారు.…

అజరామర నిఘంటువు రవ్వా శ్రీహరి

తెలుగు సాహిత్యం నవీణ గుణాలను పుణికి పుచ్చుకుని, ప్రపం చీకరణ ప్రాపంచిక దృక్కో ణాలను, ను•తన ఒరవడులు అలవర్చుకొని వికసి స్తున్నా ము•లలు చెక్కు• దరకుండా సాహిత్య శ్రేష్టత కోసం కృషిసల్పే మహాకవులను తెలుగుభాషా మాత తన ఒడిలో దాచుకుంటది.. నిలుపుకుంటది..! నిఘంటు నిర్మాణ కృతికర్తగా, సంస్కృత సాహితీ ద్రష్ట,కవిగా, విమర్శకుడిగా, మహామ హోపాధ్యాయుడిగా, సునిషిత…

‘‘‌యుద్ధం’’ నిషేధం

అధికార దాహమో… సామ్రాజ్య మోహమో.. ప్రేరేపించేది ఏధైతేనేమి! యుద్ధం పెను విధ్వంసమే మతోన్మాదమో.. గుత్తాధిపత్యమో కారణాలు ఏవైతేనేమి! యుద్ధం జాతి వినాశనమే దురాక్రమణో తిరుగుబాటో దండయాత్రో ఆయుధ దాడో అది ఏ రీతిగా సంభవించినా యుద్ధం మిగిల్చేది విషాదమే అవాంఛిత యుద్ధంలో గెలుపోటమి ఎవరిదైనా మసకబారేది మానవత్వం మంటగలిసేది మనిషితనం రణాన్ని రమించడమంటే మృత్యువును హత్తుకోవడం…

చికిత్స కంటే వ్యాధి నివారణ ముఖ్యం

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 25 ‌న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాంతక వ్యాధి మలేరియా అనే  పట్ల ప్రజలలో అవగాహన పెంచడం,  చికిత్స చేయడం, నివారించడం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ప్రపంచ మలేరియా దినోత్సవం ఉద్దేశం.5వేల సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నదని తేలింది.…