తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించాలి
మహారాష్ట్రలో ఇంకెన్నాళ్లీ మంచినీటి గోస తెలంగాణలో ఇంటింటికీ మంచినీటి సరఫర కర్ణాటకలో గెలవగానే ఏదేదో మాట్లాడుతున్నారు నాందేడ్లో బిఆర్ఎస్ శిక్షణా శిబిరంలో సిఎం కెసిఆర్ నాందేడ్, ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే19: దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అబ్…
