Tag తెలుగు వార్తలు

అరణ్యపర్వం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి విదురుని ధృతరాష్ట్రుడు పిలిపించాడు. ఆయన మనస్సులోగిలి ఉంది. నా రాజ్యానికీ, నా పిల్లలకూ ఎలాంటి ఉపద్రవం రాకుండా మార్గం చెప్పు అన్నాడు. విదురుడు తన మనస్సులోని మాట చెప్పాడు. రాజ్యం సుఖశాంతులతో వుంది. ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నా ప్రభువులైన వారు ధర్మపథాన సత్యబద్దులై నడవాలి. మీరు పాండవులను పిలిపించి వారి…

బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం

ఆగం కావద్దు,అలోచించి ఓటు వేయాలి.. తెలంగాణా పై పెత్తనం చేయాలనీ చూస్తున్నారు. వర్ధన్నపేట్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మంత్రి కెసిఆర్‌.. ‌వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే…

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం

కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం •రాహుల్‌ ఓ ‌రాజకీయ అజ్ఞాని.. తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై  అవగాహన లేదు •అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్‌.. ‌కొనే పార్టీ బీఆర్‌ఎస్‌ •‌కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నేడు…

నిబద్ధతకు ప్రతిరూపం రాఘవాచారి

నేడు సంపాదక ‘‘చక్రవర్తుల’’ వర్ధంతి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి,  విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచిన పాత్రికేయులు, సంపాదకులు  చక్రవర్తుల రాఘవాచారి. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్‌ ‌జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో…

తిరుగుబాటుకు చిహ్నం కొమురం భీమ్‌

ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి (అక్టోబర్‌ 28)  83 ‌వ వర్థంతి బ్రిటిష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌ ‌స్టేట్‌లో విప్లవ నాయకుడు భీమ్‌, ఇతర గోండు నాయకులతో కలిసి, 1930ల సమయంలో రాచరిక రాష్ట్రంలోని తూర్పు భాగంలో హైదరాబాద్‌లోని భూస్వామ్య నిజాంలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన తక్కువ తీవ్రతతో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు, కొమురం భీమ్‌ ‌బ్రిటీష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌…

తెలుగు రాష్ట్రాల్ల్లో రసవత్తర రాజకీయాలు!

‘‘ఏపీ  బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి రాజకీయాలు చేస్తుంటే…నారా చంద్రబాబు నాయుడు జైలుకు పరిమితం కావడంతో ఆయన భార్య నారా భువనేశ్వరి నేరుగా రాజకీయాల్లోకి దిగారు. నిజంగా తన కూతుళ్లు ఇంతగా రాజకీయ పరిణతి చెందినవారని ఆనాడు ఎన్టీఆర్‌ ఊహించి ఉండరు. అలా అనుకుని ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఆనాడే తెరపడేది. తనకూతుళ్లనే ఆయన రాజకీయాల్లోకి…

కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రైతు విరోధి

ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువైంది ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు ఇంటింటికీ మంచినీళ్లు నిలిపేయాలని ఫిర్యాదు చేస్తారేమో!! 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర.అక్టోబర్‌26: ‌మంత్రి కే తారక రామారావు కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్‌…

సంక్షేమ పథకాల చెల్లింపులు ఆపాలని కేసీఆర్‌ ‌కుట్ర

నవంబర్‌ 2‌లోపు  పూర్తి చేయాలి • రిటైర్‌ అధికారులతో కేసీఆర్‌ ‌ప్రయివేట్‌ ఆర్మీ •నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. •పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం •బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం అం‌తా చెడ్డీ గ్యాంగ్‌ •2/3 ‌మెజార్టీతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుంది. •టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌తెలంగాణ ప్రభుత్వం…

నాగుండె వాకిట్లోకి రా…..!!

ఆశలు పగిలిన గాజుకళ్ళతోఓపికసడలిన బూజుదేహంగాచింపిరి జుట్టుచివికిన బట్టల్తోఈ దేశవు ముఖచిత్రంలా నిస్తేజంగారోడ్డు మలుపులోని మెట్టపై నిర్లిప్తంగా….ఆమెఎక్కుడి నుండి వచ్చిందో తెలియదుఎందుకు అక్కడ కూర్చుందో తెలియదుదానం చేద్దామంటేయాచకురాలు కాదుసాయం చేద్దామంటేలోపలి దుఃఖమేదో తెలియదుఓదార్చుదామనుకుంటేమతి తప్పిన మనిషిసలేకాదు…. ఆమెఎండిపోయిన కళ్ళలోనే కాదుమండుతున్న గుండెలోనూశూన్యాకాశమే…ఆకలిలేదు•-కానిమాటల్తో కడుపు నిండుతోందిదాహంలేదు •కన్నీటీతో గొంతు తడువుకుంటోందిఎ కన్న పేగులకు కానిదయ్యిందో…అచ్చం దగాపడ్డ పేదతల్లిలా వుందిఆమె•ఎందుకు…