Tag తెలుగు వార్తలు

జీవన సందర్భాల అల్లిక…

ఆశ… విత్తనం లేకుండా పెరిగిన మొక్క యొక్క శ్వాస అంటారు దర్పణం అన్న కవితలో అలిశెట్టి ప్రభాకర్‌. ఆశల చుట్టూ అల్లిన ఆశయాల పూల పొదరింటి వాకిలి కవిత్వం. విత్తన కలలు వాస్తవాల నడకలైతే సహజమైన నైసర్గిక ఆవిష్కృతి జరుగుతుంది. పరిణామాన్ని కోరితేనే కవిత్వం జ్ఞానదిశను అన్వేషిస్తూ వెనుదిరుగని ప్రయాణం  చేస్తుందన్నది నిగ్గుతేలిన నిజం. గాయానికి…

సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7…

విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి?

నేడు  ఈస్ట్‌ ఇండియా కంపెనీ పోలీస్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టిన దినం 1792లో డిసెంబర్‌ 7వ తేదీన భారత  దేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం,17 ఆగష్టు 1860 నాడు పోలీస్‌ కమీషన్‌ ఏర్పాటు చేసింది. పోలీస్‌ కమీషన్‌ తన, నివేదికను 3 అక్టోబర్‌ 1860, నాడు…

ప్రతి పౌరునికి సమన్యాయం జరగాలి

రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్రలో ఎంతగానో శ్రమించారు. ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనతో పాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారు. కులాలు, విభిన్న మతాలు, రకరకాల కట్టూ బొట్టు ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పనను రాజ్యాంగ బద్దం చేశారు.…

రేవంత్‌ ముందుచూపు కల్సి వొచ్చింది ..!

దశాబ్దకాలంగా అధికారానికి దూరమై తెలంగాణ ఇచ్చింది మేమేనని రెండు పర్యాయాలు మొత్తుకున్నా నమ్మని ప్రజలు ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవాలని తాపత్రయం పడ్డట్టు ఫలితాలను చూస్తే అర్థమైంది. కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికలలో వోటమికి గల కారణాలను…

నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు: ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 4: ‌నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారి లక్ష్మారెడ్డి కి సోమవారం రాచకొండ అడిషనల్‌ ‌డిసీపి టూ ప్లస్‌ ‌టూ గన్‌ ‌మెన్ల ను కేటాయించారు.  ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి తనకు కేటాయించిన  గన్‌ ‌మెన్ల ను తిప్పి పంపించారు. తనకు…

తెలంగాణలో బిజెపి గ్రాఫ్‌ ‌పెరిగింది

వోటింగ్‌ ‌శాతం 19 శాతానికి పెంచుకున్నాం పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు వొచ్చే ఐదేళ్లకు కార్యాచరణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌నరేంద్ర మోదీ నాయకత్వంలో విజయం సాధిస్తానమనే విషయంలో దేశంలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదని, ఆ విషయం కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా తెలుసని…

బిఆర్‌ఎస్‌ ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమా …

పదేళ్ళ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమికి ఆ పార్టీ స్వయంకృతమేనన్నది బలంగా వినిపిస్తున్నది. తాము చెప్పిందే తప్ప ఎదుటివారి మాటలు వినేదిలేదన్న రీతిలో పాలన సాగటమే ఇందుకు కారణంగా ప్రజలు విశ్లేషించు కుంటున్నారు. ఇది ఒక విథంగా తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో నాటి టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలిచారు.…

ఈ ‌విజయం అమరవీరులకు అంకితం

ఇక అది ప్రగతి భవన్‌ ‌కాదు…ప్రజా భవన్‌ ‌తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌ప్రజా భవన్‌గా ప్రగతిభవన్‌ ‌పేరు మార్పు ప్రజలకు అందుబాటులో సచివాలయం, ప్రజాభవన్‌ ‌ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కెసిఆర్‌, ‌టిజెఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటాం కాంగ్రెస్‌ ‌విజయం తరువాత పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌…