Tag తెలుగు వార్తలు

పదేళ్ల కెసిఆర్‌ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలే..

రెండు నెలల్లోనే కెఆర్‌ఎంబికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత బోర్డు రెండో మినిట్స్‌లో ఆధారాలు ఉన్నాయి సిఎం రేవంత్‌ మాటలు అర్ధసత్యాలు..అసత్యాలు…మితిమీరిన భాష మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్‌…

అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ నేతల బండారం బట్టబయలు

మాజీ సిఎస్‌ సోమేష్‌ భూబాగోతాన్నీ వెల్లడిస్తాం కవిూషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం బిఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతల బండిరం బయట పడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.  ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారని..వారం రోజుల్లో మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ 5…

జాతి అస్తిత్వం కోసమే

కేబినెట్‌ కీలక నిర్ణయాలపై సిఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్‌ హయాంలో మారుతున్న విధానాలు, కేబినెట్‌లో తీసుకున్న సంచలన నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని, ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో…

మన చరిత్రకు, అస్థిత్వానికి, ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక

దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : చారిత్రక సంపద అయిన శాసనాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సాంస్కృతిక శాఖ కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. మన చరిత్రకు, అస్థిత్వానికి, మన ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక అని, ఆనాటి…

మేడారం జాతరకు 6 వేల బస్సులు

ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం జాతీయ పండుగల నిర్వహిస్తే దేశానికే గర్వకారణం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటన…వనదేవతలకు మంత్రుల మొక్కులు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : మేడారం సమ్మక్కసారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర…

సిపిఐ అ‘విశ్వాసం’కు దూరం

పార్టీ నిర్ణయంమేరకే గైర్హాజరు ఇల్లందు :  ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌ పై అవిశ్వాసతీర్మానం విషయంలో సిపిఐ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఇల్లందు మున్సిపాలిటీ 23వ వార్డు సిపిఐ కౌన్సిలర్‌ రవీందర్‌ స్పష్టం చేశారు. విఠల్‌ రావు భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్‌ అవిశ్వాస తీర్మాన సమావేశానికి పార్టీ ఆదేశాల మేరకు  గైర్హాజరు…

దినదినగండంలా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి

హావిూల అమలులో విఫలం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై పెదవి విప్పని సిఎం రేవంత్‌ మేనిఫెస్టో హావిూలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దినదిన గండంలా ఉందని, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారంటూ బిజెపి…

నేడు రాష్ట్ర కేబినేట్‌ భేటీ

సిఎం రేవంత్‌ అధ్యక్షతన సమావేశం అసెంబ్లీ సమావేశాలు, హావిూలపై చర్చించే ఛాన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర కేబినేట్‌ భేటీ ఆదివారం సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరునుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు పనులతో పాటు, వొచ్చే అసెంబ్లీ సమావేశాలపై భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.…

గ్యాస్‌ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు

ఇంద్రవెల్లి సభకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి ఫూలే విగ్రహం కోసం 12న ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రూ.500లకే గ్యాస్‌ పథకం ప్రారంభానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానించడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.…