Tag తెలుగు వార్తలు

గ్యాస్‌ సబ్సిడీ అర్హులకు చేరేది రూ.415

లెక్కలు తీస్తున్న పౌరసరఫరాల శాఖ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏటా ఇవ్వాల్సిన…

విజయానికి ఏడు మెట్లు…!

విజయం సాధించండిలా.. మనం మనసులో ఏదీ మనోసిద్ధితో అనుకుంటే అదీ సాధించే సత్తా మన సబ్‌ కాన్షియస్‌ మైండ్‌ కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్యదశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెల్లండీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. పాఠశాలలో జెండా పండుగ రోజు నిర్వహించిన…

పాండవుల గుట్టపై పట్టింపేది..?

తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ప్రకృతితో అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు పర్యాటకుల తాకిడిని కలిగినవి కూడా ఉన్నాయి, అందులో ఒకటి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట. పాండవుల గుట్ట చరిత్ర అంతా కాదు మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. కానీ పేరుకే పాండవుల గుట్ట కానీ మొత్తం సమస్యల పుట్టగా…

గడీల పాలన స్థానంలో ఇందిరమ్మ రాజ్యం..

దాయాదులకు దోచిపెట్టేందుకే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బిఆర్‌ఎస్‌ బోగస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు.. అధికారం పోయిందనే అక్కసుతో అసత్య ప్రచారం ప్రజలపై రూ. 7లక్షల కోట్ల అప్పుల భారం మోపింది మూడు నెలల్లో 25వేల ఉద్యోగాలిచ్చాం : మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 29 : తెలంగా ణలో గత పదేళ్ల గడీల పాలన…

ఏకాంతపు అంతర్నేత్రం

ఒంటరిగా దారి వెంట నడుస్తూ ఉంటే మనసు పరిపరి విధాల పోతోంది నేను ఒంటరి అయినా మనసు ఒంటరి కాదు కదా అంతరంగానికి తనకంటూ ఎవరో వెంటే ఉన్నారు కలిసి పంచుకున్న క్షణాలు ఎవరితోనో అది పంచుకుంటుంది ఎవరు వెంట రాకపోయినా అది ఎవర్నో వెంట తెచ్చుకుంటుంది కలద నిద్రలో సైతం తనకు తాను కెలుక్కున్న…

మోదీ తూటకి వరికంకులు నేలరాలేను ….!!

మట్టి మనుషుల్ని వాళ్ళ బతుకు తీపుల్నీ మార్కెట్‌ సరుకు చేశావ్‌ ఇప్పుడు నీలో పారేది అమెరికన్‌ రక్తం ! దిల్లీ హర్యానా సరిహద్దు ఒక రణస్థలి మరణం వున: వున: జన్మిస్తుందా ? లేదు. మరణం జన్మగా పరివర్తన చెందుతుంది అన్నదాత వీపుమీద పడుతున్న రబ్బరు లారీల వర్ష మోత.. లెక్క పెట్టడం కష్టం లాఠీలు…

భావ ప్రకటనా స్వేచ్ఛ మీద పాలకుల దాడి

దాడులను ఖండిస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్తా శాంతి భద్రతల్లోకి కేంద్రం చొరబాటు అనుచితం విశ్వసనీయత పోగొట్టాలని చూస్తున్న పాలకులు ఎన్‌ఐఎ వేధింపును తీవ్రంగా ఖండిస్తున్నాం ‘జర్నలిస్టులపై ఎన్‌ఐఎ దాడులను ఖండించండి’ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దేశంలోని, రాష్ట్రంలోని అన్ని ప్రజా సంస్థలను, వ్యవస్థలను ధ్వంసం చేసిన…

సైన్స్‌ జగతికి మూలం.. సైన్స్‌ లేక సాగదు కాలం

ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు మానవ పరిణామ క్రమంలో వృద్ధికి అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానానికి కారణము సైన్స్‌ విజ్ఞాన శాస్త్రంలో జరిగిన అనేక పరిశోధనలు కారణంగా నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం ప్రపంచంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.సైన్స్‌ అనేది ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మన ఉపయోగించే ఒక పద్ధతి. ఈ పద్ధతి…

త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు

ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు…